సీనియర్ డైరక్టర్లంతా షెడ్డుకు వెళ్లిపోతుంటే ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపనతో సినిమాలు తీస్తూనే వస్తున్నాడు కృష్ణ వంశీ. గత చిత్రం పైసా అతి కష్టం మీద రిలీజ్ కాగా, ఇప్పుడు నక్షత్రం విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. అయితే మొత్తానికి ఎలాగోలో...
పవన్ 25వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైనా ఇంతవరకూ ఫస్టు లుక్ బయటికి రాకపోవడంతో, దాని కోసం పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్...
మహారాష్ట్రలో వెలుగుచూసిన ఓ వీడియో మీడియాలో హైలెట్ అవుతోంది. ప్రఖ్యాత సందర్శన స్థలం అంబోలి ఘాట్ వద్ద బాగా తాగిన ఇద్దరు యువకులు లోయలో పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన సోమవారం సాయంత్రం కావలే సాద్ పాయింట్ బ్రిడ్జి...
ఓవైపు దర్శకుడిగానే కాకుండా సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రోడక్షన్ హౌజ్ ను ప్రారంభించి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు లెక్కల మాష్టార్ సుకుమార్. కుమారి 21 ఎఫ్ తర్వాత ఇప్పుడు ‘దర్శకుడు’ పేరుతో మరో మూవీతో మన ముందుకు...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) బాలీవుడ్ చిత్రాల విషయంలో అతి జోక్యంతో తీవ్ర విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పహ్లాజ్ నిహలానీ చైర్మన్ అయ్యాక అగ్రశ్రేణి హీరోల చిత్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. సెన్సార్ పేరితో సినిమాకు కీలకమైన సన్నివేశాలను...
తెలుగులోకి వస్తూ వస్తూనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించేసుకుంది అనుపమ పరమేశ్వరన్. మళయాళం ప్రేమమ్ క్రేజ్ తో అ.. ఆ.., ఆ తర్వాత ప్రేమమ్ చేసిన అనుకి శతమానం భవతి ఫుల్ టైం హీరోయిన్ నటనకు ఫుల్ మార్కులు వేసేసింది...
ఓవైపు మాదక ద్రవ్యాల ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నాడు. ఎక్సైజ్ శాఖ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ బృందం కూడా ఆ మూలాలు వ్యాప్తిచెందకుండా చూస్తామంటూ భరోసా ఇస్తున్నాయి. ఇంతలోనే మరోమారు డ్రగ్స్...
బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించిందనే వార్తలు ఫ్యాన్స్ లో ఆందోళన నింపుతోంది. 94 ఏళ్ల ఈ నిన్నటి తరం నటుడు ఆగష్టు 2న తీవ్ర అనారోగ్యంతో ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే....
ఇక్కడొక ఇంటర్వ్యూ చూడండి. ఈమె బుల్లితెర నటి నీతూ నారాయణ. పెద్దగా పరిచయం లేని ఈ సెలబ్రిటీ అంత:పురం అనే ఓ సీరియల్ లో నటిస్తోంది. ఈ మధ్య యూ ట్యూబ్ ఇంటర్వ్యూ ఛానెల్ వాళ్లు ఈమె ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో...
అంతర్జాతీయ హ్యాకీ మ్యాచ్ లలో ఇండియా తరపున ఆడిన క్రీడాకారణి మరణం మిస్టరీగా మారింది. సోనేపట్ కు చెందిన జ్యోతి గుప్తా (20) మృతదేహం రైల్వే ట్రాక్పై కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం హరియాణాలోని రేవారి రైల్వే...